10/08/2022
#మునుగోడు
రాజ్గోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడులో ఆధ్వర్యంలో ఓటర్ల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఆరు ఉమ్మడి మండలాల్లో చేసిన సర్వే ప్రకారం.. మూడోవంతు ప్రజలు రాజ్గోపాల్ రెడ్టి గారికి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది.
మునుగోడు మండలంలో పూర్తిస్తాయిలో (90%) ఉంటే.. నారాయణ్పుర్, నాంపల్లి మండలాల్లో 50%,
చౌటుప్పల్, చండూర్ లలో 35-40%, మర్రిగూడలో 35% శాతం
వరకూ రాజ్గోపాల్ గారికి ప్రజా ఆమోదం ఉన్నట్టు తెలిసింది. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి 38-39% శాతం స్పష్టమైన సపోర్ట్ ఉంది అనుకోవచ్చు.
సర్వేలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాతి స్థానంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 18%, పాల్వాయి శ్రవంతి (16%), బూర నర్సయ్య గౌడ్ (10%) పేర్లు కనిపించాయి. కర్నె ప్రభాకర్, చిలుముల క్రిష్ణారెడ్డి, పల్లె రవిలు 10% కన్నా తక్కువ మద్దతు పొందారు.
చండూరు, చౌటుప్పల్ మండలాల్లో రాజ్గోపాల్ రెడ్డి గారిపై వ్యతిరేకత కనిపించింది (రాజీనామా నిర్ణయం పై). ఆయన రాజీనామా చేసినంత మాత్రానా మేము పార్టీని వీడాలా అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఎన్నికలకు ఒక నెల రోజుల వ్యవధి దొరికితే ఈలోపు నారాయణ్పుర్, నాంపల్లి, మునుగోడు, మర్రిగూడలలు కలిపి రాజ్గోపాల్ 55-60% ఓట్లను ప్రభావితం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పాల్వాయి స్రవంతి కి మర్రిగూడ, చండూర్లలో 20-23% శాతం మద్దతు కనిపించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓవరాల్గా అన్ని మండలాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ప్రధాన ప్రత్యర్థిగా కనిపించారు.
ఇప్పటికిప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక జరిగితే.. ఒకవేళ త్రికోణ పోటీ నెలకొన్నా, లేక కాంగ్రెస్ - టీయారెస్లు కలిసి బిజేపి పోటీచేసినా రాజ్గోపాల్ గారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని భావించాలి. గెలుపోటముల శాతం 5-7% మాత్రమే ఉంటుంది.
Samples collected: 2200 (1% of voters)
Rajgopal reddy: 684 (31%)
Kusukuntla Prabhakar reddy (TRS): 412 (18.7%)
Palvai Sravanthi (INC): 356 (16.2%)
Boora narsiah goud (TRS): 232 (10.5%)
Karne prabhakar: 132 (6.2%)
P***e Ravikumar goud: 116 (5.2%)
Others