26/07/2024
రైతు సోదరులకు నమస్కారం.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కూరగాయల పంటలకు మరియు పండ్లతోటలకు బిందు సేద్యం అమలు చేయుటకు జిల్లా వైస్ టార్గెట్ ఇచ్చినారు. శాంక్షన్ లు కూడా స్టార్ట్ చేస్తున్నారు, కావున రైతులు త్వరగా సర్వే చేయించుకొని డిడి తీసి డ్రిప్ కంపెనీ ప్రతినిధికి ఇవ్వగలరు.
కిరణ్ కుమార్
8142777929
కరీంనగర్, సిరిసిల్ల జిల్లా.